రోహిత్, కమిన్స్.. 50-50
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్తో భారత కెప్టెన్ రోహిత్శర్మ, ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఓ మైలురాయి అందుకున్నారు. వీళ్లిద్దరికి ఇది 50వ టెస్టు. ఈ ఫార్మాట్లో రోహిత్ ఇప్పటిదాకా 45.66 సగటుతో 3379 పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్తో భారత కెప్టెన్ రోహిత్శర్మ, ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఓ మైలురాయి అందుకున్నారు. వీళ్లిద్దరికి ఇది 50వ టెస్టు. ఈ ఫార్మాట్లో రోహిత్ ఇప్పటిదాకా 45.66 సగటుతో 3379 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు కమిన్స్ 21.50 సగటుతో 217 వికెట్లు పడగొట్టాడు. ఎనిమిదిసార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేసిన ఈ పేసర్.. ఒకసారి పది వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..