మీ భద్రత మా బాధ్యత

భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ తీవ్రత ప్రభావం ఐపీఎల్‌పై పడకుండా బీసీసీఐ రంగంలోకి దిగింది. విదేశీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతుండటంతో బోర్డు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. విదేశీ ఆటగాళ్ల భద్రత పూర్తిగా తమదేనని భరోసా ఇచ్చింది. ఆటగాళ్లను ఇళ్లకు చేర్చే బాధ్యత బోర్డుదే అని స్పష్టంచేసింది.

Published : 28 Apr 2021 01:32 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని