ఆ పోరాటంలో మేమూ..
కరోనాపై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు వరుస కడుతున్నారు. తన జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని ...
దిల్లీ: కరోనాపై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు వరుస కడుతున్నారు. తన జీతంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ నిర్ణయించుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకోవాలని భారతీయులను కోరాడు. చాలా దేశాలు కరోనాతో ప్రభావితమైనా.. భారత్లో పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని పూరన్ చెప్పాడు. మరోవైపు రాజస్థాన్ ఫాస్ట్బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తన ఐపీఎల్ జీతంలో పది శాతాన్ని కరోనా పేషెంట్ల కోసం విరాళంగా ప్రకటించాడు. టీమ్ఇండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ