సెమీస్లో హుసాముద్దీన్
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ జోరు కొనసాగుతోంది. సైన్యం తరపున పోటీ పడుతున్న అతను 57 కేజీల విభాగంలో సెమీస్ చేరి పతకం
బళ్లారి: జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ జోరు కొనసాగుతోంది. సైన్యం తరపున పోటీ పడుతున్న అతను 57 కేజీల విభాగంలో సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. ఆదివారం క్వార్టర్ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన రుషికేశ్ను అతను నాకౌట్ చేశాడు. పిడిగుద్దులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ హుసాముద్దీన్ బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ