T20 World Cup: ఆ మ్యాచ్ను 16.7 కోట్ల మంది చూశారు
టీ20 ప్రపంచకప్లో అత్యంత ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను రికార్డు స్థాయిలో 16.7 కోట్ల మంది అభిమానులు వీక్షించారు. టీ20ల్లో ఈరోజు వరకు ఇదే అత్యధిక వీక్షణ అని ప్రపంచకప్
ముంబయి: టీ20 ప్రపంచకప్లో అత్యంత ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను రికార్డు స్థాయిలో 16.7 కోట్ల మంది అభిమానులు వీక్షించారు. టీ20ల్లో ఈరోజు వరకు ఇదే అత్యధిక వీక్షణ అని ప్రపంచకప్ అధికారిక ప్రసారుదారు స్టార్ ఇండియా తెలిపింది. 2016 భారత్-వెస్టిండీస్ మధ్య సెమీఫైనల్ను అత్యధికంగా 13.6 కోట్ల మంది చూడడమే ఇప్పటిదాకా రికార్డు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్