పట్నాకు జైపూర్ షాక్
ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ మెరిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 38-28తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పట్నా పైరేట్స్కు షాకిచ్చింది.
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ మెరిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 38-28తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పట్నా పైరేట్స్కు షాకిచ్చింది. దీపక్ హూడా (10), అర్జున్ దేశ్వాల్ (9) జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పట్నా తరఫున మోను గోయత్ ఏడు పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 46-37తో గుజరాత్ జెయింట్స్పై గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత