గుజరాత్ జెయింట్స్ విజయం
ప్రొ కబడ్డీ లీగ్లో గురువారం గుజరాత్ జెయింట్స్ జట్టు 37-35తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గుజరాత్ జట్టులో మహేంద్ర (9), రాకేశ్ నర్వాల్ (6) రాణించారు.
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో గురువారం గుజరాత్ జెయింట్స్ జట్టు 37-35తో తమిళ్ తలైవాస్పై విజయం సాధించింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గుజరాత్ జట్టులో మహేంద్ర (9), రాకేశ్ నర్వాల్ (6) రాణించారు. తలైవాస్ తరఫున మంజీత్ (12), అజింక్య పవార్ (10) సత్తా చాటారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 40-39తో బెంగళూరు బుల్స్ను ఓడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM