భారత్‌ శుభారంభం

ఆసియా మహిళల హాకీలో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం భారత్‌ 9-0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. వందన, సుశీల, షర్మిల రెండేసి గోల్స్‌ చేయగా, లాల్‌రెమిసియామి, మోనిక, ఎక్కా ఒక్కో గోల్‌ సాధించారు.

Published : 22 Jan 2022 03:34 IST

మస్కట్‌: ఆసియా మహిళల హాకీలో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం భారత్‌ 9-0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. వందన, సుశీల, షర్మిల రెండేసి గోల్స్‌ చేయగా, లాల్‌రెమిసియామి, మోనిక, ఎక్కా ఒక్కో గోల్‌ సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని