యధావిధిగామహిళల ప్రపంచకప్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి యధావిధిగా జరుగుతుందని టోర్నీ సీఈఓ ఆండ్రియా నెల్సన్ తెలిపింది. కరోనా భయపెడుతున్నప్పటికీ.. టోర్నీ షెడ్యూల్, వేదికల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది
దుబాయ్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి యధావిధిగా జరుగుతుందని టోర్నీ సీఈఓ ఆండ్రియా నెల్సన్ తెలిపింది. కరోనా భయపెడుతున్నప్పటికీ.. టోర్నీ షెడ్యూల్, వేదికల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంచేసింది. ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఆ దేశంలో కొన్ని ఆంక్షలు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM