ప్రధానితో థామస్ కప్ హీరోలు
ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆదివారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజులతో పాటు లక్ష్యసేన్, హెచ్.ఎస్.ప్రణయ్, చిరాగ్ శెట్టి తదితరులు మోదీని కలిసి థామస్ కప్ అనుభవాలను పంచుకున్నారు.
దిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆదివారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజులతో పాటు లక్ష్యసేన్, హెచ్.ఎస్.ప్రణయ్, చిరాగ్ శెట్టి తదితరులు మోదీని కలిసి థామస్ కప్ అనుభవాలను పంచుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం