టైటిల్ ఎవరిదో
మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం టైటిల్ సమరంలో హర్మన్ప్రీత్ కౌర్ జట్టు దీప్తిశర్మ సారథ్యంలోని జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో తలపడిన మూడు జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినా మెరుగైన రన్రేట్తో
హర్మన్ప్రీత్, దీప్తిశర్మ జట్ల మధ్య ఫైనల్ నేడే
రాత్రి 7.30 నుంచి
పుణె: మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం టైటిల్ సమరంలో హర్మన్ప్రీత్ కౌర్ జట్టు దీప్తిశర్మ సారథ్యంలోని జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో తలపడిన మూడు జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినా మెరుగైన రన్రేట్తో హర్మన్ప్రీత్, దీప్తిశర్మ నేతృత్వంలోని జట్లు ముందంజ వేశాయి. స్మృతి మంధాన జట్టు ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో హర్మన్ప్రీత్ జట్టు దీప్తిశర్మ జట్టుపై గెలిచింది. మరి ఫైనల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!