T20 Qualifier: ఆ జట్టుకు చేదు అనుభవం.. 8 పరుగులకే ఆలౌట్
నేపాల్ అండర్-19 జట్టుకు చేదు అనుభవం.. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్లో ఆ జట్టు కేవలం 8 పరుగులకే కుప్పకూలింది. శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్లో నేపాల్ 8.1 ఓవర్లు మాత్రమే ఆడింది.
బాంగి (మలేసియా): నేపాల్ అండర్-19 జట్టుకు చేదు అనుభవం.. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్లో ఆ జట్టు కేవలం 8 పరుగులకే కుప్పకూలింది. శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్లో నేపాల్ 8.1 ఓవర్లు మాత్రమే ఆడింది. 3 పరుగులు చేసిన స్నేహ మహారా టాప్ స్కోరర్. ఆఫ్ స్నిన్నర్ మహిక గౌర్ (4-2-2-5) ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఇందుజ (3/6) కూడా సత్తా చాటింది. లక్ష్యాన్ని యూఏఈ ఏడు బంతుల్లో ఛేదించింది. మొత్తం మ్యాచ్ 9.2 ఓవర్లనే ముగిసింది. అయితే నేపాల్ అంతకుముందు ఆడిన మ్యాచ్లో ఖతార్ను 38 పరుగులకే కుప్పకూల్చడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM