ప్రపంచ అథ్లెటిక్స్ శిబిరానికి నందిని, రజిత
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్ నేపథ్యంలో భారత జూనియర్ శిక్షణ శిబిరానికి కుంజా రజిత (ఆంధ్రప్రదేశ్), అగసర నందిని (తెలంగాణ) ఎంపికయ్యారు. మొత్తం 45 అథ్లెట్లకు శిబిరంలో చోటు దక్కగా.. వారిలో రజిత, నందిని ఉన్నారు. 400 మీటర్ల పరుగులో రజిత, 100 మీ హర్డిల్స్లో నందిని జాతీయ శిబిరానికి ఎంపికయ్యారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్ నేపథ్యంలో భారత జూనియర్ శిక్షణ శిబిరానికి కుంజా రజిత (ఆంధ్రప్రదేశ్), అగసర నందిని (తెలంగాణ) ఎంపికయ్యారు. మొత్తం 45 అథ్లెట్లకు శిబిరంలో చోటు దక్కగా.. వారిలో రజిత, నందిని ఉన్నారు. 400 మీటర్ల పరుగులో రజిత, 100 మీ హర్డిల్స్లో నందిని జాతీయ శిబిరానికి ఎంపికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా