సయ్యద్మోదీ హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు
భారత బ్యాడ్మింటన్ మేటి ఆటగాడిగా పేరొందిన సయ్యద్ మోదీ హత్య కేసులో నిందితుడు భగవతి సింగ్ అలియాస్ పప్పును అలహాబాద్ హైకోర్టు దోషిగా తేల్చింది. లఖ్నవూ సెషన్స్కోర్టు అతడికి విధించిన జీవితఖైదును సమర్థించింది. తన కెరీర్లో అద్భుత
ఈనాడు, లఖ్నవూ : భారత బ్యాడ్మింటన్ మేటి ఆటగాడిగా పేరొందిన సయ్యద్ మోదీ హత్య కేసులో నిందితుడు భగవతి సింగ్ అలియాస్ పప్పును అలహాబాద్ హైకోర్టు దోషిగా తేల్చింది. లఖ్నవూ సెషన్స్కోర్టు అతడికి విధించిన జీవితఖైదును సమర్థించింది. తన కెరీర్లో అద్భుత విజయాలు సాధించిన మోదీ 28 ఏళ్లకే హత్యకు గురయ్యాడు. 1980-87 మధ్య ఎనిమిది సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. 1982 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గాడు. ఆసియా క్రీడల్లోనూ పతకం గెలిచాడు. 1988 జులై 28న లఖ్నవూలోని కేడీ సింగ్ బాబు స్టేడియంలో ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి బయలుదేరిన అతనిపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడు మరణించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్