నేడే లంకతో భారత్ తొలి వన్డే
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను చేజిక్కించుకుని ఉత్సాహం మీద ఉన్న భారత అమ్మాయిల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి వన్డేలో లంకతో హర్మన్ప్రీత్ బృందం తలపడనుంది. వన్డేల్లో సుదీర్ఘ కాలం
ఉ.10 గంటల నుంచి
పల్లికెలె: శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను చేజిక్కించుకుని ఉత్సాహం మీద ఉన్న భారత అమ్మాయిల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి వన్డేలో లంకతో హర్మన్ప్రీత్ బృందం తలపడనుంది. వన్డేల్లో సుదీర్ఘ కాలం కెప్టెన్గా ఉన్న మిథాలీరాజ్ లేకుండా భారత్ బరిలో దిగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తిగా మారింది. యువ క్రీడాకారిణులే ఎక్కువగా ఉన్న భారత జట్టును హర్మన్ప్రీత్ ఎలా నడిపిస్తుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM