పోప్‌ నెత్తిన కెమెరా..

భారత్‌, ఇంగ్లాండ్‌ అయిదో టెస్టును టీవీలో చూసే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందనున్నారు. షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌.. కెమెరా ఉన్న హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఐసీసీ, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి ఇచ్చాయి. కెమెరా చాలా చిత్రాలు తీస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు

Published : 01 Jul 2022 03:43 IST

భారత్‌, ఇంగ్లాండ్‌ అయిదో టెస్టును టీవీలో చూసే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందనున్నారు. షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌.. కెమెరా ఉన్న హెల్మెట్‌ పెట్టుకోవడానికి ఐసీసీ, ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి ఇచ్చాయి. కెమెరా చాలా చిత్రాలు తీస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఒలీ పోప్‌ తన హెల్మెట్‌పై ఈ కెమెరాను పెట్టుకోనున్నాడు. ఇంగ్లాండ్‌ ఇప్పటికే నెట్స్‌లో ఈ కొత్త పద్ధతిని ప్రయత్నించింది. అయితే భారత షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌ కూడా కెమెరా ఉన్న హెల్మెట్‌ను పెట్టుకుంటాడా లేదా అన్నది ఇంకా తెలియలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని