వైట్‌వాష్‌పై టీమ్‌ఇండియా కన్ను

శ్రీలంక పర్యటనలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత అమ్మాయిల జట్టు వైట్‌వాష్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా..

Published : 07 Jul 2022 03:44 IST

శ్రీలంకతో మూడో వన్డే నేడు

పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత అమ్మాయిల జట్టు వైట్‌వాష్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా.. గురువారం జరిగే ఆఖరి మ్యాచ్‌ను గెలవాలని పట్టుదలగా ఉంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధానాలతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా 2-1తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని