జింబాబ్వే పర్యటన కోసం..

భారత క్రికెట్‌ జట్టు మరో పర్యటనకు సిద్ధమైంది. జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా శనివారం జింబాబ్వే బయల్దేరి వెళ్లింది.

Published : 14 Aug 2022 03:55 IST

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు మరో పర్యటనకు సిద్ధమైంది. జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా శనివారం జింబాబ్వే బయల్దేరి వెళ్లింది. కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు ప్రసిద్ధ్‌ కృష్ణ, దీపక్‌ చాహర్‌, శిఖర్‌ ధావన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. మూడు వన్డేల సిరీస్‌ ఈనెల 18న ఆరంభం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని