ఆ వార్తలను నమ్మొద్దు

టీమ్‌ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం వార్తలొచ్చాయి. కానీ చాహల్‌ వాటిని వదంతులుగా కొట్టిపారేశాడు

Published : 19 Aug 2022 02:35 IST

ముంబయి: టీమ్‌ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గురువారం వార్తలొచ్చాయి. కానీ చాహల్‌ వాటిని వదంతులుగా కొట్టిపారేశాడు. ‘‘మీకందరికీ విజ్ఞప్తి. మా బంధానికి సంబంధించి వస్తున్న పుకార్లను దయచేసిన నమ్మొద్దు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని