ఇకపై క్రీజులో ఉంటా
భారత్ మహిళల క్రికెట్ జట్టుతో ఆఖరిదైన మూడో వన్డేలో తనను దీప్తిశర్మ మన్కడింగ్ చేయడంపై ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ‘‘ఈ వేసవికి ఆసక్తికర ముగింపు.
లండన్: భారత్ మహిళల క్రికెట్ జట్టుతో ఆఖరిదైన మూడో వన్డేలో తనను దీప్తిశర్మ మన్కడింగ్ చేయడంపై ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ‘‘ఈ వేసవికి ఆసక్తికర ముగింపు. లార్డ్స్లో ఇంగ్లాండ్ జెర్సీ ధరించి బరిలో దిగడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇకపై క్రీజులోనే ఉంటా’’ అని డీన్ ఆ పోస్టులో పేర్కొంది. చార్లీ రనౌట్ ఘటనపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు భారత్పై విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తాము ఒకటికి రెండుసార్లు హెచ్చరించిన తర్వాతే డీన్ను రనౌట్ చేసినట్లు దీప్తి తాజాగా చెప్పగా.. దీప్తి అబద్దం ఆడుతోందని ఎలాంటి హెచ్చరికలు చేయలేదని ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హీదర్ నైట్ అంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ