ఐఓఏ అధ్యక్ష రేసులో పీటీ ఉష

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష ప్రకటించింది.

Published : 27 Nov 2022 01:57 IST

దిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష ప్రకటించింది. ‘‘సహచర అథ్లెట్లు, జాతీయ సమాఖ్యల మద్దతుతో ఐఓఏ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నా’’ అని ఆమె తెలిపింది. డిసెంబరు 10న ఐఓఏ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని