భారత్తో టెస్టు సిరీస్కు మార్ష్ దూరం
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ భారత్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్కు దూరమయ్యాడు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ భారత్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్కు దూరమయ్యాడు. ఎడమ చీలమండ గాయంతో బాధపడుతున్న మార్ష్.. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నాడు. కనీసం మూడు నెలలు అతడు బరిలో దిగే అవకాశం లేదు. మార్చిలో భారత్తో వన్డే సిరీస్ నాటికి మిచెల్ కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడిన మార్ష్ను వెస్టిండీస్తో టెస్టులకు ఎంపిక చేయలేదు. 2019 తర్వాత టెస్టుల్లో కనబడని ఈ ఆల్రౌండర్.. జులైలో లంక పర్యటనకు వెళ్లినా ఆడే అవకాశం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM