స్వదేశానికి పంత్
వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను భారత వన్డే జట్టు నుంచి అర్ధంతరంగా విడుదల చేశారు. ‘‘బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్ను విడుదల చేశారు.
మిర్పూర్: వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను భారత వన్డే జట్టు నుంచి అర్ధంతరంగా విడుదల చేశారు. ‘‘బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదింపుల తర్వాత వన్డే జట్టు నుంచి పంత్ను విడుదల చేశారు. టెస్టు సిరీస్కు అతడు తిరిగి జట్టుతో చేరతాడు’’ అని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పంత్ స్థానంలో ఎవరినీ జట్టుకు ఎంపిక చేయలేదు. పంత్ను విడుదల చేయడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు. టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకోని అన్ని ఫార్మాట్ల ఆటగాడు పంత్ మాత్రమే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్లు ప్రారంభం
-
Sports News
Sarfaraz: సర్ఫరాజ్ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ
-
Movies News
Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు
-
General News
Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!