రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు
క్రికెట్లో మహిళలకు ప్రోత్సాహం అందించడంలో బీసీసీఐ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లను బరిలో దించనుంది.
దిల్లీ: క్రికెట్లో మహిళలకు ప్రోత్సాహం అందించడంలో బీసీసీఐ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లను బరిలో దించనుంది. ఈనెల 13న ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సీజన్లో వృందా రాఠి (ముంబయి), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (దిల్లీ) అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో గాయత్రి రిజర్వ్ (ఫోర్త్) అంపైర్గా విధులు నిర్వహించినా.. మహిళా అంపైర్లు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తుండటం భారత క్రికెట్లో ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం