ప్రణయ్ ఒక్కడే
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ప్రపంచ టూర్ ఫైనల్స్ నేటినుంచే
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. చైనాలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వేదికను గ్వాంగ్జౌ నుంచి బ్యాంకాక్కు మార్చారు. వరుసగా ఆరేళ్లు ప్రపంచ టూర్ ఫైనల్స్లో పాల్గొన్న స్టార్ షట్లర్ పి.వి.సింధు గాయం కారణంగా టోర్నీకి దూరంగా ఉండటంతో.. ఈసారి భారత్ తరఫున ప్రణయ్ ఒక్కడే బరిలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు