Dingko Singh: అతనే నా హీరో: మేరీకోమ్
భారత బాక్సింగ్ ఛాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకోసింగ్ గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఇంపాల్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు...
అతణ్ణి చూసేందుకు క్యూలో నిలబడేదాన్ని..
ఇంటర్నెట్డెస్క్: భారత బాక్సింగ్ ఛాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకోసింగ్ గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఇంఫాల్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్లో బాక్సింగ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డింకోసింగ్ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆరుసార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన మేరీకోమ్ లాంటి దిగ్గజానికి సైతం ఆయనే స్ఫూర్తి నింపడం విశేషం. ఆయన మృతి పట్ల మేరీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
* డింకో ఒక రాక్స్టార్, ఒక దిగ్గజం. మణిపూర్లో అతను బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తుచేసే సమయంలో నేను క్యూలో నిలబడి చూసేదాన్ని. అతనే నా స్ఫూర్తి ప్రదాత. నా హీరో. అతని మరణం తీరనిలోటు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. జీవితం అస్సలు ఊహించలేనిది. -మేరీకోమ్
* మనమో బాక్సింగ్ దిగ్గజాన్ని కోల్పోయాం - వికాస్ కృష్ణ (ఒలింపిక్స్ పోటీదారుడు)
* భారత బాక్సింగ్లో డింకోసింగ్ లేనిలోటు పూడ్చలేనిది. కొన్ని తరాల బాక్సర్లకు ఆయనో స్ఫూర్తిప్రదాత. భవిష్యత్ తరాలకు సైతం అతని చరిత్ర ఇలాగే కొనసాగుతుంది. ఇలాంటి కష్టసమయంలో బాక్సింగ్ బృందం మొత్తం డింకో కుటుంబసభ్యులకు అండగా నిలుస్తుంది. -అజయ్ సింగ్ (భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు)
* డింకోసింగ్ మరణం పట్ల తీవ్రంగా కలతచెందాను. భారత్ తీర్చిదిద్దిన మేటి బాక్సర్లలో ఆయనొకరు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో అతను సాధించిన స్వర్ణ పతకం భారత్లో కొత్త ఊపిరిపోసింది. -కిరణ్ రిజిజు (కేంద్ర క్రీడల శాఖా మంత్రి)
* బాక్సింగ్ రింగ్లో అతనో ప్రత్యేకమైన వ్యక్తి. ఎంతో నైపుణ్యం ఉన్న బాక్సర్. కానీ ఉన్నత శిఖరాలకు చేరకపోవడం దురదృష్టకరం. -జి. సంధు (జాతీయ మాజీ కోచ్)
* ఆయన జీవన ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు భావితరాలకు ఒక పాఠంలా నిలిచిపోతాయి. - విజేందర్ సింగ్ (బాక్సింగ్లో భారత తొలి ఒలింపిక్స్ పతక విజేత)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!