టీవీ అంపైర్.. ఇదెలా నాటౌట్?
అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు, విధానాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ‘అంపైర్స్ కాల్’, ‘సాఫ్ట్ సిగ్నల్’ వంటివి వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ సైతం వీటిపై పెదవి విరిచాడు. బాల్ ట్రాకింగ్లో బంతి కొద్దిగా వికెట్లు తాకినా సరే ఎల్బీడబ్ల్యూ...
(twitter)
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు, విధానాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ‘అంపైర్స్ కాల్’, ‘సాఫ్ట్ సిగ్నల్’ వంటివి వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ సైతం వీటిపై పెదవి విరిచాడు. బాల్ ట్రాకింగ్లో బంతి కొద్దిగా వికెట్లు తాకినా సరే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని సూచించాడు. అంపైర్ల నిర్ణయాలు తికమక పెడుతున్నాయని విమర్శించాడు. తాజాగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వన్డేలో అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
ఈ మ్యాచులో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (78; 108 బంతుల్లో 11×4) అర్ధశతకం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో 15వ ఓవర్ను జేమీసన్ వేశాడు. 34 పరుగులతో ఉన్న ఇక్బాల్ ఐదో బంతిని స్ట్రెయిట్గా ఆడాడు. దానిని 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బౌలర్ జేమీసన్ వంగి మరీ అందుకొని కిందపడ్డాడు. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔట్గా ఇచ్చి మూడో అంపైర్కు నివేదించాడు. టీవీ అంపైర్ అన్ని కోణాల్లో తనిఖీ చేసి ‘బంతి నేలను తాకినట్టు కనిపిస్తోంది. ఆటగాడు సైతం పూర్తి నియంత్రణలో లేడు’ అని నాటౌట్గా ప్రకటించాడు.
నిజానికి జేమీసన్ బంతిని చక్కగా ఒడిసిపట్టాడు. అంతేకాకుండా అతడు పూర్తి నియంత్రణతో ఉన్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. అందుకే ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ను తిరస్కరించినందుకు విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యే ఇంగ్లాండ్తో టీ20 మ్యాచులోనూ సూర్యకుమార్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఫీల్డర్ నియంత్రణలో లేకున్నా, బంతి కింద తాకినట్టు కనిపించినా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ఔటిచ్చాడని మూడో అంపైర్ దానికే కట్టుబడ్డాడు. అంపైర్ల నిర్ణయాలు పరస్పరం విరుద్ధంగా ఉండటం గందరగోళం సృష్టిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!