50 ఓవర్లకు టీమ్‌ఇండియా 130/3

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 50 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కెప్టెన్‌ అజింక్య రహానె...

Published : 17 Jan 2021 06:53 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 50 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో కెప్టెన్‌ అజింక్య రహానె(34), మయాంక్‌ అగర్వాల్‌(14) ఉన్నారు. అంతకుముందు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా(25; 94 బంతుల్లో 2x4) హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 105/3గా నమోదైంది. 

ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని