90 ఓవర్లకు టీమ్‌ఇండియా 262/6

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(39*), శార్దూల్‌ ఠాకుర్‌(41*) నిలకడగా ఆడుతున్నారు...

Published : 17 Jan 2021 10:47 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వాషింగ్టన్‌ సుందర్‌(39*), శార్దూల్‌ ఠాకుర్‌(41*) నిలకడగా ఆడుతున్నారు. జట్టు స్కోర్‌ 186 వద్ద పంత్‌(23) ఆరో వికెట్‌గా వెనుదిరిగాక వీరిద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 90 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 262/6గా నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 107 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇవీ చదవండి..
ఒక్క వికెట్‌ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్‌
యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని