IND vs NZ : ముంబయి టెస్టు టాస్‌ ఆలస్యం

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభమవ్వాల్సిన రెండో టెస్టు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా ముంబయిలో వర్షం కురవడంతో వాంఖడే పిచ్‌ ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉంది...

Updated : 03 Dec 2021 09:23 IST

ముంబయి: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా ముంబయిలో వర్షం కురవడంతో వాంఖడే పిచ్‌ ఔట్‌ఫీల్డ్‌ తడిగా ఉంది. దీంతో మ్యాచ్‌కు ముందు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు టాస్‌ ప్రక్రియను ఆలస్యం చేశారు. కాసేపట్లో మళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని