IPL 2022 Auction: తొలి రోజు అమ్ముడైంది వీరే..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో శనివారం మొత్తం 74 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంఛైజీలు దక్కించుకున్నాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను భారీ ధరకు సొంతం చేసుకున్నాయి...
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో శనివారం మొత్తం 74 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంఛైజీలు దక్కించుకున్నాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. అందులో కొన్ని జట్లు తాము వదిలేసుకున్న వారినే సొంతం చేసుకున్నాయి. మరికొన్ని కొత్త ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. దీంతో తొలి రోజు ఏయే జట్టు ఎవరెవరిని ఎంపిక చేసుకున్నాయో ఇక్కడ వివరంగా చూడొచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్: తుషార్ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్ చాహర్ (రూ.14 కోట్లు), ఆసిఫ్ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.45 కోట్లు
దిల్లీ క్యాపిటల్స్: శార్దూల్ (రూ.10.75 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), వార్నర్ (రూ.6.25 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), కమలేష్ నాగర్కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.20 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.16.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్: నూర్ అహ్మద్ (రూ.30 లక్షలు), రాయ్ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), సాయి కిశోర్ (రూ.3 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.18.85 కోట్లు
కోల్కతా నైట్రైడర్స్: శివమ్ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు), కమిన్స్ (రూ.7.25 కోట్లు), శ్రేయస్ (రూ.12.25 కోట్లు), నితీశ్ రాణా (రూ. 8 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.65 కోట్లు
లఖ్నవూ సూపర్జెయింట్స్: అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు), డికాక్ (రూ.6.75 కోట్లు), మార్క్వుడ్ (రూ.7.50 కోట్లు), మనీశ్ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్ (రూ.8.75 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్ సింగ్ (రూ.50 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.6.90 కోట్లు
ముంబయి ఇండియన్స్: బాసిల్ థంపి (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్ బ్రేవిస్ (రూ.3 కోట్లు), ఇషాన్ కిషాన్ (రూ.15.25 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.27.85 కోట్లు
పంజాబ్ కింగ్స్: జితేశ్ శర్మ (రూ.20 లక్షలు), షారుక్ ఖాన్ (రూ.9 కోట్లు), బెయిర్స్టో (రూ.6.75 కోట్లు), హర్ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), ధావన్ (రూ.8.25 కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.28.65 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు), బౌల్ట్ (రూ.8 కోట్లు), అశ్విన్ (రూ.5 కోట్లు), చాహల్ (రూ.6.50 కోట్లు), హెట్మయర్ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్దత్ పడిక్కల్ (రూ.7.75 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (రూ.7 కోట్లు), అనుజ్ రావత్ (రూ.3.40 కోట్లు), హేజిల్వుడ్ (రూ.7.75 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.20 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు), దినేశ్ కార్తీక్ (రూ.5.50 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు); మిగిలిన మొత్తం: 9.25 కోట్లు
సన్రైజర్స్ హైదరాబాద్: పూరన్ (10.75 కోట్లు), సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), నటరాజన్ (రూ.4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.20 లక్షలు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.50 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.15 కోట్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
అమ్మ చనిపోయారు.. పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు