IND vs SA: టీమ్ఇండియాకు పేస్ బౌలింగే ప్రధాన బలం
సీనియర్లు, జూనియర్ల కలయికతో ప్రస్తుతం టీమ్ఇండియా పేస్ దళం పటిష్టంగా ఉందని, అదే భారత జట్టుకు ప్రధాన బలమని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అన్నాడు. అందుకే ఇటీవల కాలంలో విదేశీ
మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్
ఇంటర్నెట్ డెస్క్: సీనియర్లు, జూనియర్ ఆటగాళ్లతో ప్రస్తుతం టీమ్ఇండియా పేస్ దళం పటిష్ఠంగా ఉందని, అదే భారత జట్టుకు ప్రధాన బలమని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అన్నాడు. అందుకే ఇటీవల కాలంలో భారత్ విదేశీ పిచ్లపై కూడా ఆదిపత్యం చెలాయిస్తోందని పేర్కొన్నాడు.
‘సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో ప్రస్తుతం టీమ్ఇండియా పేస్ విభాగం చాలా పటిష్ఠంగా ఉంది. వాళ్లు విదేశీ పిచ్లపై కూడా నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు. ప్రతి టెస్టులో 20 వికెట్లు తీస్తున్నారు. వారి బౌలింగ్లో కావాల్సినంత వైవిధ్యం ఉంది. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ తన పొడుగుని ఉపయోగించుకుని.. అదనపు బౌన్స్ రాబట్టగలడు. మహమ్మద్ షమి కూడా బౌన్సీ పిచ్లపై చక్కటి సీమ్ రాబట్టగలడు. శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ కూడా మంచి ఫామ్లో ఉండటం భారత్కి కలిసొచ్చే అంశం. అలాగే, జట్టులో ఒక్క ఎడమ చేతి వాటం బౌలర్ ఉంటే బాగుండేది. జస్ప్రీత్ బుమ్రా లాంటి వైవిధ్యమైన బౌలర్ ఉండటం టీమ్ఇండియాకు కలిసొస్తుంది. తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. అతడో ప్రపంచ స్ధాయి బౌలర్’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
* బుమ్రాతోనే దక్షిణాఫ్రికాకు ప్రమాదం : డీన్ ఎల్గర్
మరోవైపు, దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ కూడా జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అతడో ప్రపంచ స్థాయి బౌలర్ అని.. దక్షిణాఫ్రికా జట్టుకు అతడితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. టీమ్ఇండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నుంచి మాకు ప్రమాదం పొంచి ఉంది. అయితే, మేం అతడి ఒక్కడి మీదే కాకుండా మిగతా బౌలర్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మా జట్టుతో పోల్చుకుంటే భారత జట్టు మెరుగ్గా ఉంది. కొత్త ఆటగాళ్లతోనే భారత్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం’ అని డీన్ ఎల్గర్ పేర్కొన్నాడు.
డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు సిరీస్ నిర్వహించనున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!