Yashasvi Jaiswal: అతడి ఇన్నింగ్స్కు ‘హ్యాట్స్ ఆఫ్’.. యశస్విపై ప్రశంసల వర్షం.
యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఆట గురించే ఇప్పుడు అంతటా చర్చ. అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: అతడు కొట్టిన షాట్ల ముందు ‘ఈడెన్ గార్డెన్స్’ చిన్నబోయింది. ఆట చూస్తున్నామా.. మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నామా.. అన్నరీతిలో అతడి విధ్వంసం కొనసాగింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ శతకం రికార్డు అతడికి దాసోహమంది. అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఇన్నింగ్స్ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. నిన్నటి మ్యాచ్ (KKR vs RR)లో త్రుటిలో శతకం చేజారినా.. జట్టు పట్ల తన నిబద్ధతతో అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్మీడియాలో యశస్విపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్(KL Rahul) వంటి ఆటగాళ్లు జైస్వాల్ ఇన్నింగ్స్ను కొనియాడారు. అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి తన రికార్డును బద్దలుకొట్టడంపై కేఎల్ రాహుల్ స్పందించాడు. యశస్వి ఇన్నింగ్స్కు ‘హ్యాట్స్ ఆఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ‘‘నేను చూసిన అత్యంత బెస్ట్ ఇన్నింగ్స్ల్లో ఇది ఒకటి. యశస్విది ఎంతో అద్భుతమైన టాలెంట్’’ అని విరాట్ మెచ్చుకున్నాడు.
• జైస్వాల్ బ్యాటింగ్ ఆపడానికి ఏకైక కారణం.. మేము లక్ష్యాన్ని చేరుకోవడమే - రాజస్థాన్ రాయల్స్
• ఇది యశస్వి జైస్వాల్ రోజు. అద్భుతంగా ఆడాడు - కోల్కతా నైట్రైడర్స్
• ఐపీఎల్లో యశస్వి ఇన్నింగ్స్ అద్భుతం. అతడిని బీసీసీఐ టీమ్ఇండియాలోకి తీసుకోవాలి - బ్రెట్లీ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.
ఈ సీజన్లో మొదటి నుంచి భీకర ఫామ్తో చెలరేగుతున్న యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్తో.. నిన్నటి మ్యాచ్లో కోల్కతా విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ ఒక్క వికెట్టే కోల్పోయి కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో పాటు పాయింట్ల పట్టికలో కావాల్సినంత నెట్రన్రేట్నూ సంపాదించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?