బుడగలో కష్టమే.. కానీ తప్పదు
కరోనా మహమ్మారి కారణంగా బయో సెక్యూర్ బబుల్ (బుడగ)లో క్రీడా టోర్నీలు నిర్వహించాల్సి వస్తోందని.. క్రీడాకారులకు కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు విధించినప్పటికీ అది కేవలం ఆట...
ఈనాడుతో విష్ణువర్ధన్
కరోనా మహమ్మారి కారణంగా బయో సెక్యూర్ బబుల్ (బుడగ)లో క్రీడా టోర్నీలు నిర్వహించాల్సి వస్తోందని.. క్రీడాకారులకు కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు విధించినప్పటికీ అది కేవలం ఆట కోసమేనని ఒలింపియన్ విష్ణువర్ధన్ అన్నాడు. సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో.. మన దేశానికి చెందిన సుమిత్ నగాల్ రాణించే అవకాశం ఉందని అతను తెలిపాడు. బుధవారం ‘ఈనాడు’తో మాట్లాడిన ఈ హైదరాబాద్ టెన్నిస్ ఆటగాడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఆటగాళ్లకు 14 రోజల కఠిన క్వారంటైన్ విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పదు. కష్టమైనా ఆట కోసం ఆంక్షలు అమలు చేయాల్సిందే. ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే వీలుందనే ఉద్దేశంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ కోసం డబ్ల్యూటీఏ, ఏటీపీ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత ఆటగాడు సుమిత్ నగాల్ ఆకట్టుకుంటాడనే నమ్మకంతో ఉన్నా. గత కొన్నేళ్లుగా అతని ఆటతీరు మెరుగవుతోంది. వైల్డ్కార్డు ద్వారా టోర్నీలో అడుగుపెట్టబోతున్న అతను.. పురుషుల సింగిల్స్లో సత్తాచాటతాడు. మరోవైపు డబుల్స్లో బోపన్న, దివిజ్ శరణ్ జోడీలు కూడా రాణిస్తాయని అనుకుంటున్నా. పురుషుల సింగిల్స్లో థీమ్ (ఆస్ట్రియా), మహిళల సింగిల్స్లో సెరెనా (యుఎస్) టైటిళ్లు గెలుస్తారని నా అంచనా.
మరింత కష్టపడాలి..: ఇటీవల కాలంలో పురుషుల సింగిల్స్లో నగాల్, రామ్కుమార్, ముకుంద్ లాంటి భారత ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ గ్రాండ్స్లామ్ల్లో మాత్రం టైటిల్కు దగ్గరగా వెళ్లట్లేదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వాళ్లు మరింత శ్రమించాలి. వాళ్లకు మంచి శిక్షణ అందించాలి. టెన్నిస్లో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించాలన్నది మంచి ఆలోచన. తెలంగాణలోనూ యువ ఆటగాళ్లను సానబెట్టే దిశగా రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, టెన్నిస్ సంఘంతో మాట్లాడా. అందరం కలిసి త్వరలోనే ఓ మంచి కార్యక్రమం చేపట్టబోతున్నాం. 2012 లండన్ ఒలింపిక్స్లో నా ఆరాధ్య ఆటగాడైన లియాండర్ పేస్తో కలిసి డబుల్స్లో ఆడడం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. అలాగే 2010 ఆసియా క్రీడల్లో సానియాతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో కలిసి రజతం నెగ్గడం నా కెరీర్ను మలుపు తిప్పింది.
ఇవీ చదవండి..
వెనుక ఉండి విరాట్కు సహకరిస్తా
భారత్తో కూడా ఇలానే చెప్పగలరా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్