IND Vs PAK: భారత్తో మ్యాచ్కు పాక్ తుది జట్టు ఇదే..
కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న భారత్ Vs పాకిస్థాన్ వన్డే మ్యాచ్కు పాక్ తుది జట్టును ప్రకటించింది.
ఇస్లామాబాద్: ఆసియా కప్లో (Asia Cup 2023) భాగంగా భారత్, పాకిస్థాన్ (IND vs PAK) మధ్య శనివారం హైఓల్టేజీ వన్డే మ్యాచ్ జరగనుంది. కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో భారత్తో తలపడేందుకు పాకిస్థాన్ 11 మందితో తుది జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించింది.
పాకిస్థాన్ జట్టు ఇదే..
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, నసీం షా, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: ఇదేం అరాచక పాలన..? బండారు అరెస్టును ఖండించిన లోకేశ్
-
Siddharth: అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చా: సిద్ధార్థ్
-
Tragedy: ‘మహా’ ఘోరం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి
-
Ts News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఎన్ శివశంకర్ ఛైర్మన్గా పీఆర్సీ ఏర్పాటు
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి.. ఏమన్నారంటే?
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్