Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్కు చోటు
భారత్ తన వరల్డ్ కప్ జట్టులో (ODI WC 2023) మార్పులు చేస్తూ కొత్త స్క్వాడ్ను ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశం వేదికగా జరగబోయే వన్డే ప్రపంచకప్ (ODI WC 2023) కోసం భారత్ తన తుది స్క్వాడ్ను ప్రకటించింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్కు అవకాశం దక్కింది. ఇదొక్క మార్పు మినహా భారత్ తన స్క్వాడ్ను యథాతథంగానే ప్రకటించడం విశేషం. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3న రెండు వార్మప్ మ్యాచ్లను భారత్ ఆడనుంది. మెగా టోర్నీలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతోనే తొలి పోరు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు (IND vs PAK) అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
T10 League: ఇదేం బ్యాటింగ్ గురూ.. 43 బంతుల్లో 193 పరుగులా?
క్రికెట్లో రికార్డులు అధిగమించడం సహజమే. అయితే, ఒక్కో ఇన్నింగ్స్లో కేవలం 60 బంతులు మాత్రమే ఉండే టీ10 ఫార్మాట్లో హాఫ్ సెంచరీనే కష్టమనుకుంటే.. సెంచరీతోపాటు ద్విశతకానికి కాస్త చేరువగా రావడం నెట్టింట వైరల్గా మారిపోయింది. -
ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) పిచ్ల రిపోర్ట్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆడిన లీగ్లతోపాటు రెండు సెమీస్లు, ఫైనల్ మ్యాచ్ నివేదికలు ఉన్నాయి. -
Sreesanth: ‘ఫిక్సర్’ వ్యాఖ్యలు.. శ్రీశాంత్కు లీగల్ నోటీసులు
మైదానంలో భారత మాజీ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. -
SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్లతో భారత్కు కలిగే ప్రయోజనాలివే..
విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా (SA vs IND) సిద్ధమైంది. -
Virat Kohli: విరాట్ నిర్ణయం ఏమిటో?
నిరుడు టీ20 ప్రపంచకప్ సెమీస్లో భారత ఓటమి తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడలేదు. -
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?
గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఫ్రాంఛైజీ మారే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. -
IND vs SA: రేసులోకి వచ్చేదెవరో?
ఓపెనర్ ఎవరు? మూడో స్థానంలో వచ్చేదెవరు? వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడేదెవరు? ఫినిషర్ దొరికేశాడా? యువ స్పిన్నర్ అవకాశం పట్టేస్తాడా? -
జైపుర్-బెంగాల్ సగం సగం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తొలి టై. జైపుర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చివరికి 28-28తో సమమైంది. -
విజృంభించిన కరన్, లివింగ్స్టన్
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఓడిన ఇంగ్లాండ్ పుంజుకుంది. సామ్ కరన్ (3/33), లివింగ్స్టన్ (3/39) విజృంభించడంతో రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. -
Sreesanth - Gambhir: గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని మాజీ పేసర్ శ్రీశాంత్ గురువారం ఆరోపించాడు. -
NeeraJ Chopra: అందుకు నీరజే కారణం
భారత అథ్లెటిక్స్లో జరుగుతున్న మంచి విషయాలకు నీరజ్ చోప్రానే కారణమని, అతణ్ని ఆరాధిస్తానని సహచర జావెలిన్ త్రో అథ్లెట్ కిశోర్ కుమార్ పేర్కొన్నాడు. -
కోహ్లికి శతకాల సెంచరీ కష్టమే
విరాట్ కోహ్లికి 100 అంతర్జాతీయ సెంచరీలు చేయడం తేలికేం కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అన్నాడు. -
స్పెయిన్ చేతిలో భారత్ ఓటమి
జూనియర్ హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొరియాపై ఘన విజయం సాధించిన భారత జట్టుకు చేదు అనుభవం. -
అథ్లెట్లకు కఠోర ఆర్మీ శిక్షణ
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్లో తమ దేశ అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసే దిశగా వాళ్ల మానసిక సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
అజిత్కు రెండో స్థానం
అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) గ్రాండ్ప్రి-2 వెయిట్లిఫ్టింగ్ ఈవెంట్లో నారాయణ్ అజిత్ (73 కేజీ) గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచాడు. -
డబ్ల్యూపీఎల్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్
మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అభివృద్ధి కోసం బీసీసీఐ ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి