Team India: టీమ్ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయి: చోప్రా
టీమ్ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ను...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ను జట్టు యాజమాన్యం వైస్ కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజులూ ఆ బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. మరోవైపు రాహుల్ త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ వైస్కెప్టెన్గా ఎంపికవుతాడని చోప్రా బలంగా నమ్ముతున్నాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు రోహిత్ గాయపడటంతో.. అతడి స్థానంలో రాహుల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. ఇప్పుడు ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. మరోవైపు రోహిత్ ఇటీవలే పూర్తిగా పరిమిత ఓవర్ల సారథ్యం చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ వైస్ కెప్టెన్గా ఎంపికవుతాడని అనుకుంటున్నా. రాహుల్ క్లిక్ అయితే, టెస్టుల్లో అజింక్య రహానె స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. అజింక్య గతంలో కొన్ని మ్యాచ్ల్లో కెప్టెన్గానూ చేశాడు. అలాంటిది ఇప్పుడు వైస్ కెప్టెన్గానూ చోటు కోల్పోయాడు. దీంతో టీమ్ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని