Tokyo Olympics: జావెలిన్‌ త్రోలో ఫైనల్‌ చేరని అన్ను రాణి

మహిళల జావెలిన్‌ త్రోలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అర్హత పోటీల్లో అన్నురాణి విఫలమైంది. జావెలిన్‌ను 54.04 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది. మొదటి అవకాశంలో 50.35 మీటర్లు విసిరిన అన్ను రెండో సారి 53.19 మీటర్లు విసిరింది...

Updated : 03 Aug 2021 07:28 IST

టోక్యో: మహిళల జావెలిన్‌ త్రోలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అర్హత పోటీల్లో అన్నురాణి విఫలమైంది. జావెలిన్‌ను 54.04 మీటర్లు విసిరి 14వ స్థానంలో నిలిచింది. మొదటి అవకాశంలో 50.35 మీటర్లు విసిరిన అన్ను రెండో సారి 53.19 మీటర్లు విసిరింది. ఇక ఆఖరి అవకాశంలో 54.04 మీటర్లు విసిరినా ఫలితం లేకుండా పోయింది. పోలండ్‌ అమ్మాయి మరియా 65.24 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని