ఒలింపిక్స్లో మరో 4 క్రీడలకు అవకాశం!
ఈసారి టోక్యో ఒలింపిక్స్లో 4 క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి టోక్యో ఒలింపిక్స్లో నాలుగు క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్.
కరాటే: ఆగస్టు 5-7 మధ్యన పోటీలు ఉంటాయి. జపాన్ కరాటేకు చాలా ప్రసిద్ధి. 20 వ శతాబ్దం ప్రారంభంలో జపాన్ అంతటా కరాటే వేగంగా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరాటేకు ఆదరణ లభిస్తోంది. దీన్ని 1970 నుంచి ఒలింపిక్స్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. కానీ ఎట్టకేలకు జపాన్లో జరుగుతుండటం వల్లనేమో ఈ క్రీడ ఈసారి ఒలింపిక్స్లో భాగమైంది. స్త్రీపురుషులకు నాలుగు ప్రత్యేక ఈవెంట్స్ ఉంటాయి. 3 విభిన్న వెయిట్ కేటగరీల్లో పోటీలు ఉంటాయి
స్కేట్ బోర్డింగ్: జులై 25న పురుషుల విభాగంలో పోటీ ప్రారంభమవుతుంది. ఎత్తుకు ఎగిరే ట్రిక్స్, స్టంట్స్ ఉంటాయి. 12 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు ఇందులో పాల్గొంటారు. అమెరికా నుంచి నైజా హుస్టన్(పురుషుల) పాల్గొంటారు. బ్రిటన్ నుంచి మహిళల విభాగంలో 13 ఏళ్ల స్కై బ్రౌన్ బరిలో ఉంటారు. ఇది స్ట్రీట్, పార్క్ స్కేటింగ్స్ ఉంటాయి. స్టెయిర్స్, రెయిలింగ్స్, బెంచీలు తదితర వస్తువులను ఉపయోగించుకుంటూ స్కేటర్లు పలు విన్యాసాలు చేస్తారు.
సర్ఫింగ్: అలలతో సయ్యాటలాడే ఈ మూడు రోజుల పోటీలను వాతావరణ అనుకూలతను బట్టి ఎనిమిది రోజుల్లోపు నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమవుతుంది. టోక్యోకు 60 మైళ్ల దూరంలో గల సముద్రతీరంలోని పట్టణంలో దీన్ని నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ సర్ఫింగ్ అసోసియేషన్ 1995 నుంచి ఒలింపిక్ కమిటీని అడుగుతుండటంతో ఎట్టకేలకు ఈసారి చోటు దక్కింది.
క్లైంబింగ్: ఆగస్టు 3 - 6 మధ్యన ఈ పోటీలు ఉంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో దీనికి బాగా ఆదరణ పెరగడంతో ఒలింపిక్స్లో చోటు సంపాయించుకుంది. 95 డిగ్రీల కోణంలో నిలబడిన15 మీటర్ల గోడను ఎక్కాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.