Virat kohli: అనుష్కతో కోహ్లీ వీడియో కాల్‌.. మధ్యలో ఫ్యాన్స్‌..!

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో అదరగొట్టిన విషయం  తెలిసిందే. తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ అనంతరం జట్టు సభ్యులంతా బస్సులో తిరుగుపయనవుతుండగా....

Published : 30 Sep 2022 01:13 IST

తిరువనంతపురం: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో అదరగొట్టిన విషయం  తెలిసిందే. తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ అనంతరం జట్టు సభ్యులంతా బస్సులో తిరుగుపయనవుతుండగా చుట్టూ అభిమానులు గుమి గూడారు. కేరింతలతో వారిని హుషారెత్తించారు. కోహ్లీని చూసి బిగ్గరగా నినాదాలు చేశారు.  ఆ టైంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నాడు. సరదాగా.. చేతిలో ఉన్న ఫోన్‌ను అభిమానులవైపు తిప్పి అనుష్కను చూపించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని