Virender Sehwag: పార్థివ్కు బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడం ఇష్టంలేదు: వీరూ
బెంగళూరు టీమ్ ఈసారి ప్లేఆఫ్స్కు వెళ్లడం పార్థివ్ పటేల్కు ఇష్టం లేదని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చిన్న ఝలక్ ఇచ్చాడు...
(Photo: Parthiv Patel Instagram)
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు టీమ్ ఈసారి ప్లేఆఫ్స్కు వెళ్లడం పార్థివ్ పటేల్కు ఇష్టం లేదని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చిన్న ఝలక్ ఇచ్చాడు. దీంతో బెంగళూరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పార్థివ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సెహ్వాగ్ ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ సరదాగా చేసిన వ్యాఖ్యలు చిన్నపాటి దుమారం రేపాయి. లీగ్ స్టేజ్ చివరి దశలో ముంబయి, దిల్లీ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో పటేల్కు రోహిత్ టీమ్ గెలవడం ఇష్టం లేదని, దాంతో బెంగళూరు ఇంటిముఖం పడుతుందని ఆశించాడని సెహ్వాగ్ అన్నాడు.
అయితే, ఆ మ్యాచ్లో చివరికి ముంబయి గెలిచి బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడంతో ఆ జట్టు అభిమానులు తనపై మండిపడ్డారని పార్థివ్ పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలని కోరుకుంటానని చెప్పాడు. కావాలంటే తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చూడాలన్నాడు. ఈసారి మొదటి నుంచీ తాను బెంగళూరు రెండో స్థానంలో నిలవాలని కోరుకున్నట్లు తెలిపాడు. అయితే, ఆ జట్టు ప్లేఆఫ్స్ వెళ్లొద్దని తాను భావించినట్లు పుకార్లు వచ్చాయని స్పష్టం చేశాడు. ఇక ముంబయి, దిల్లీ చివరి లీగ్ మ్యాచ్లోనూ తాను ముంబయి గెలవాలని ఆ జట్టు జెర్సీ ధరించి మరీ మ్యాచ్ను చూడ్డానికి వెళ్లానన్నాడు. అప్పుడు రెడ్ మాస్క్ ధరించి బెంగళూరుకు మద్దతు తెలిపానని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashwin: స్టోక్స్ వికెట్ మరిచిపోలేను.. ఎల్బీ చేద్దామనుకుంటే బౌల్డయ్యాడు: అశ్విన్
టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ను చిత్తు చేయడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. మొత్తం 26 వికెట్లు తీసి టాపర్గా నిలిచాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
Narayana Murthy: మనవడికి నారాయణమూర్తి ఖరీదైన గిఫ్ట్
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
-
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
-
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
-
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్