IPL 2022: వినోదంలో మునిగి తేలిన ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లను చూడండి..!
ఈ వారంతంలో ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లూ తమ కొత్త, పాత ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయి...
ఇంటర్నెట్డెస్క్: ఈ వారంతంలో ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లూ తమ కొత్త, పాత ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్ సైతం తమ కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా గతరాత్రి ఆటగాళ్లకు ప్రత్యేక వినోదభరిత కార్యక్రమాలు నిర్వహించింది. ఇక్కడ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది సేద తీరడానికి పసందైన గేమ్స్ ఏర్పాటు చేశారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ప్రతిఒక్కరూ వీటిల్లో పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ముంబయి ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
కాగా, ముంబయి గతేడాది తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో ఈసారి మరో టైటిల్ సాధించాలనే పట్టుదలతో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు 2013 నుంచి ఒక ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగు టైటిళ్లు సాధించిన రోహిత్ టీమ్ చివరిసారి 2019, 2020ల్లో విజేతగా నిలిచి ఆ పాత సంప్రదాయానికి తెరదించింది. ఇక గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో సారి విజేతగా మారిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ముంబయి రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!