Kohli: కోహ్లీ.. లంక ప్రీమియర్ లీగ్లో ఆడితే చూడాలని ఉంది : భనుక రాజపక్సె
భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ని కెరీర్గా ఎంచుకున్న ఆటగాళ్లు కూడా చాలా..
ఇంటర్నెట్ డెస్క్: భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ని కెరీర్గా ఎంచుకున్న ఆటగాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకడే శ్రీలంక ఆటగాడు భనుక రాజపక్స. తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన అతడు.. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు.
‘విరాట్ కోహ్లీ నా అభిమాన క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుత తరం అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అతడిలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయి. ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకితభావం ఎనలేనిది. అతడు లంక ప్రీమియర్ లీగ్లో ఆడితే చూడాలని ఉంది’ అని రాజపక్సె పేర్కొన్నాడు. ఎల్పీఎల్ నుంచి షాహిద్ అఫ్రీది అర్ధాంతరంగా తప్పుకోవడంతో గాలె గ్లాడియేటర్స్ జట్టుకు రాజపక్స కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ‘వ్యక్తిగత కారణాలతో షాహిద్ అఫ్రీది అర్ధాంతరంగా లీగ్ నుంచి తప్పుకోవడంతో నాకు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దొరికింది. ఎల్పీఎల్లో గాలె జట్టుకు నాయకత్వం వహించడం చాలా గొప్పగా ఉంది. ఈ ఏడాది ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాం’ అని రాజపక్స పేర్కొన్నాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.