కల్యాణలక్ష్మి, షాదీముబారక్లకు రూ.612.50 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రభుత్వం రూ.612.50 కోట్లు విడుదల చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ షాదీముబారక్ పథకానికి రూ.150కోట్లు మంజూరు
ఈనాడు, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రభుత్వం రూ.612.50 కోట్లు విడుదల చేసింది. మైనార్టీ సంక్షేమశాఖ షాదీముబారక్ పథకానికి రూ.150కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణ లక్ష్మి కోసం బీసీ సంక్షేమశాఖ మూడో త్రైమాసికం కింద రూ.462.50 కోట్లు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?