నిధులు కేటాయించడం లేదని మోత్కూరు ఎంపీపీ రాజీనామా
ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు అభివృద్ధి నిధులు కేటాయించటం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ దీటీ సంధ్యారాణి(భాజపా) తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం భువనగిరిలో జడ్పీ
మోత్కూరు, న్యూస్టుడే: ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు అభివృద్ధి నిధులు కేటాయించటం లేదంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ దీటీ సంధ్యారాణి(భాజపా) తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం భువనగిరిలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావుకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంపీటీసీ సభ్యులకు రెండున్నరేళ్లుగా అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఈ కారణంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM