ఎస్ఏ-1 పరీక్షల కాలపట్టిక విడుదల
పాఠశాలల విద్యార్థుల (1-10 తరగతులు) సమ్మేటివ్ అసెస్మెంట్-1(ఎస్ఏ) పరీక్షల కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతికి డిసెంబరు 14న గణితం, 15న సైన్స్, 16న సాంఘికశాస్త్రం, 17న తెలుగు/ఉర్దూ
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల విద్యార్థుల (1-10 తరగతులు) సమ్మేటివ్ అసెస్మెంట్-1(ఎస్ఏ) పరీక్షల కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతికి డిసెంబరు 14న గణితం, 15న సైన్స్, 16న సాంఘికశాస్త్రం, 17న తెలుగు/ఉర్దూ తదితరాలు, 18న ఆంగ్లం, 20న హిందీ సబ్జెక్టులో పరీక్షలు జరుగుతాయని ఎస్సీఈఆర్టీ సంచాలకురాలు రాధారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 28న ఫలితాలు విడుదల చేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
* దోస్త్ ప్రత్యేక విడతలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేసేందుకు గడువును శనివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్