విద్యాకమిటీల గడువు పొడిగింపు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యాకమిటీల పదవీ కాలాన్ని విద్యాశాఖ ఆరు నెలలపాటు పొడిగించింది. గతంలోని కమిటీల రెండేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో

Published : 27 Nov 2021 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యాకమిటీల పదవీ కాలాన్ని విద్యాశాఖ ఆరు నెలలపాటు పొడిగించింది. గతంలోని కమిటీల రెండేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో డిసెంబరు 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పదవీకాలాన్ని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని