కేంద్రం ఉప్పుడు బియ్యం కొనాలి
కేంద్ర ప్రభుత్వమే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఏకమై దీని కోసం కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి ఒక ప్రకటనలో
రాష్ట్ర రైతు రక్షణ సమితి
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వమే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఏకమై దీని కోసం కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి ఒక ప్రకటనలో కోరింది. పంటలను కొనేందుకు కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలని సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?