కేంద్రం ఉప్పుడు బియ్యం కొనాలి

కేంద్ర ప్రభుత్వమే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఏకమై దీని కోసం కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి ఒక ప్రకటనలో

Published : 28 Nov 2021 05:13 IST

రాష్ట్ర రైతు రక్షణ సమితి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వమే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఏకమై దీని కోసం కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి ఒక ప్రకటనలో కోరింది. పంటలను కొనేందుకు కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలని సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని