హిందూమత పరిరక్షణకు ఏకం కావాలి
రాష్ట్రంలో హిందూమతంపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనందసరస్వతి పేర్కొన్నారు. హిందూమత పరిరక్షణకు స్వామీజీలు, పీఠాధిపతులు, హిందువులు ఏకం
మహాసమ్మేళనంలో మాట్లాడుతున్న సునీల్ దేవధర్. పక్కన శ్రీనివాసనంద
పొందూరు, న్యూస్టుడే: రాష్ట్రంలో హిందూమతంపై తీవ్రమైన దాడి జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనందసరస్వతి పేర్కొన్నారు. హిందూమత పరిరక్షణకు స్వామీజీలు, పీఠాధిపతులు, హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమంలో ఆదివారం నిర్వహించిన హిందూ ధార్మిక మహాసమ్మేళనంలో వేలాది మంది భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమ్మేళనానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆ ప్రాంతంలో నోటీసులు అంటించడంపై ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు