జేవీవీ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
భువనగిరిలో జరిగిన జన విజ్ఞాన వేదిక(జేవీవీ) తెలంగాణ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం జేవీవీ రాష్ట్ర కమిటీ, సబ్కమిటీలను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ సీˆహెచ్.మోహన్రావు(సీసీఎంబీ పూర్వ సంచాలకులు), డాక్టర్
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: భువనగిరిలో జరిగిన జన విజ్ఞాన వేదిక(జేవీవీ) తెలంగాణ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం జేవీవీ రాష్ట్ర కమిటీ, సబ్కమిటీలను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ సీˆహెచ్.మోహన్రావు(సీసీఎంబీ పూర్వ సంచాలకులు), డాక్టర్ మెహతాబ్ ఎస్ బామ్జీ(పూర్వ ఉపసంచాలకులు, ఎన్ఐఎన్), డాక్టర్ ప్రసాదరావు(నిమ్స్ మాజీ డైరెక్టర్), రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు (ఓయూ విశ్రాంత ప్రొఫెసర్), ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్(స్కూల్ అసిస్టెంట్, స్టేషన్ ఘన్పూర్), ఉపాధ్యక్షులుగా రమాదేవి(గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్), శ్రీనివాస్, రాములమ్మ, డాక్టర్ ప్రతాప్, కస్తూరి, జితేందర్, కోశాధికారిగా రావుల వరప్రసాద్, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?